వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
'వైయస్ఆర్సిపి గెలిచే చోటల్లా ఎన్నికలపై స్టే'
20 Feb 2013 5:53 PM
కడప, 20 ఫిబ్రవరి 2013 : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న స్థానాలన్నింటిపైనా కిరణ్ ప్రభుత్వం స్టే విధించిందని పార్టీ విప్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కడప డిసిసిబి చైర్మన్ పదవిని వైయస్ఆర్సిపి గెలుచుకోవడం తథ్యమని తేలడంతోనే ఎన్నికల అధికారి చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయం చేశారని ఆయన దుయ్యబట్టారు. అధికారులు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప డిసిసిబి చైర్మన్ ఎన్నిక సక్రమంగా జరగనిస్తారన్న విశ్వాసం తమకు లేదని బాలినేని ఆందోళన వ్యక్తం చేశారు.