మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఉద్యోగులకు భద్రత కరువు
27 Mar 2017 10:12 AM
ఏపీ అసెంబ్లీ: రాష్ట్రంలో ఉద్యోగులకు భద్రత కరువైందని, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఉద్యోగుల సమస్యలపై ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులపై ప్రభుత్వ విధానం సరిగా లేదని ధ్వజమెత్తారు. చట్టానికి వ్యతిరేకంగా అధికారులపై ఒత్తిడి పెంచి పనిచేయించుకోవడం, ప్రతి జిల్లాల్లో లక్ష ఎకరాలకు ల్యాండ్ బ్యాంకింగ్ అంటూ టార్గెట్ పెడుతున్నారని విమర్శించారు. నిన్న జరిగిన ఉదాంతంపై సభలో చర్చించాల్సిన అవసరం ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారిపై టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు.