మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
హామీలు నెరవేర్చి ఎన్నికలకు వెళ్ళాలి
03 Sep 2018 3:49 PM
హైదరాబాద్ః హామీలు నెరవేర్చిన తర్వాతే కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళాలని తెలంగాణ వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే లక్షన్నర ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు.దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలన్నారు. తెలంగాణలో 2.70 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానన్నారని కానీ 10 వేల ఇళ్లను మాత్రమే నిర్మించారని విమర్శించారు. ఇప్పుడు ఏవిధంగా ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.