ఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా
వైయస్ఆర్సీపీలోకి 50 టీడీపీ కుటుంబాలు చేరిక..
22 Oct 2018 12:07 PM
విశాఖ జిల్లాః జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాకవరపాలెం మండలం తాడపాల పంచాయతీ అప్పందరపాలెంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైయస్ఆర్సీపీలోకి చేరాయి. నర్సీపట్నం వైయస్ఆర్సీపీ కన్వీనర్ పెట్ల ఉమాశంకర గణేష్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయేది రాజన్న రాజ్యమని, టీడీపీ పాలనలో విసిగిపోయి ప్రజలు వైయస్ జగన్కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వైయస్ జగన్ ఆశయాలకు,సిద్ధాంతాలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో పార్టీలోకి చేరినట్లు తెలిపారు. వైయస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉందని వారు అన్నారు.