మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
పసుపు రైతులను ఆదుకోవాలి
20 Apr 2017 3:47 PM
వైయస్ఆర్ జిల్లా: పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, క్వింటాలుకు రూ. 10 వేల కనీస ధర ఇవ్వాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కడప మార్కెట్ యార్డులో ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు అంజద్బాషా, రఘురామిరెడ్డి, బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ వెంకట సుబయ్యలు పర్యటించారు. మార్కెట్లో పసుపు రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.