మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
శనివారంనాటి యాత్ర 11 కి.మీ.
10 May 2013 6:58 PM
ఖమ్మం, 10 మే 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారానికి 145వ రోజుకు చేరుతుంది. క్రిష్టారం గ్రామం నుంచి శ్రీమతి షర్మిల యాత్ర ప్రారంభిస్తారు. వెంగళరావునగర్లో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సత్తుపల్లిలో చేరతారు. అక్కడ బస్సు స్టాండు సెంటర్లో బహిరంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడే రాత్రి బస చేస్తారు. శనివారం ఆమె మొత్తం 11 కిలోమీటర్లు నడుస్తారు.