రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఆత్మహత్య చేసుకోవద్దు..అండగా ఉంటాం
23 Nov 2017 12:25 PM
విజయవాడ: నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని వైయస్ఆర్సీపీ నేత సామినేని ఉదయభాను తెలిపారు. నిన్న ఆత్మహత్య యత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు రైతులను గురువారం సామినేని ఉదయభాను పరామర్శించారు.