కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరైన రోజా
06 Apr 2016 2:29 PM
హైదరాబాద్ః నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. కేవలం టీడీపీ ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణకు రావాలని ప్రివిలేజ్ కమిటీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇవాళ రోజా అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు.
ప్రివిలేజ్ కమిటీలో ఒక్కరు మినహా అంతా అధికారపార్టీ నేతలే ఉండడంతో టీడీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షనేతను, సభ్యులను దూషించిన అధికారపార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇటీవల 20 సార్లు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఐతే, ఇంతవరకు ఒక్కదానిపై కూడా విచారించలేదు. ఏకపక్ష పోకడలకు పోతూ అధికారపక్షం ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్షసాధింపుకు పాల్పడుతోంది.