మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పేదలకు ఆసరాగా రాజన్న రైతు బజార్
10 Nov 2018 1:05 PM
రూ.10కే 8 రకాల కూరగాయలు
మంగళగిరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పేరుతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని రత్నాల చెరువులో ఏర్పాటు చేసిన రాజన్న రైతు బజార్ పేదలకు ఆసరాగా మారింది. రాజన్న రైతు బజార్లో రూ.10కే ఎనిమిది రకాల కూరగాయలు అందజేస్త్నునారు. స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ రైతు బజార్లో కూరగాయాలను కొనుగోలు చేశారు. రాజధాని రైతు, రైతు కూలీ సంక్షేమ సంఘం పేరిట ఏర్పాటు చేసిన రాజన్న రైతు బజార్ను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్రావు, ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మీ చేరో లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. పేద ప్రజల కోసమే తక్కవ ధరకు కూరగాయలు అందిస్తున్నామని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు.