గృహనిర్మాణాలపై సమాధానం దాటవేసిన మంత్రి..రాచమల్లు నిరసన

వైయస్ఆర్ జిల్లాః జడ్పీ సమావేశంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి , మంత్రి సోమిరెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.   రాచమల్లు మంత్రిని గృహనిర్మాణాలపై నిలదీయగా నీళ్లు నమిలారు.  పేదలకు ఉచిత ఇళ్లు కట్టించాలని కోరగా..అసెంబ్లీలో చర్చించాలంటూ మంత్రి సమాధానం దాటవేశారు. సోమిరెడ్డి వైఖరికి నిరసనగా రాచమల్లు కింద కూర్చొని నిరసన తెలిపారు.

Back to Top