చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
గృహనిర్మాణాలపై సమాధానం దాటవేసిన మంత్రి..రాచమల్లు నిరసన
31 Oct 2017 12:12 PM
వైయస్ఆర్ జిల్లాః జడ్పీ సమావేశంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి , మంత్రి సోమిరెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాచమల్లు మంత్రిని గృహనిర్మాణాలపై నిలదీయగా నీళ్లు నమిలారు. పేదలకు ఉచిత ఇళ్లు కట్టించాలని కోరగా..అసెంబ్లీలో చర్చించాలంటూ మంత్రి సమాధానం దాటవేశారు. సోమిరెడ్డి వైఖరికి నిరసనగా రాచమల్లు కింద కూర్చొని నిరసన తెలిపారు.