రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
ఏపీలో విద్యుత్ ఛార్జీల మోత
31 Mar 2016 4:39 PM
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. 2016-17 సంవత్సరానికి గాను ఏపీ ఈఆర్సీ కొత్త టారిఫ్ ను ప్రకటించింది. పెరిగిన విద్యుత్ ఛార్జీల కారణంగా పరిశ్రమలపై రూ.214 కోట్ల భారం పడనుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెరగడం ఇది రెండోసారి. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపున ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది.