బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
పటాన్చెరులో నేడు బహిరంగ సభ
03 Jan 2013 10:14 AM
పటాన్చెరు:
మెదక్ జిల్లా పటాన్చెరులో గురువారం సాయంత్రం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ సభలో పాల్గొంటారు. పటాన్చెరు మండల పరిషత్తు మాజీ అధ్యక్షుడు గూడెం మహిపాల్ రెడ్డి, తదితరులు ఈ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పటాన్చెరులోని మైత్రీ మైదానంలో సభ ఏర్పాటుకానుంది. ఈ వివరాలను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.