వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఓటు హక్కు వినియోగించుకున్న శిల్పా కుటుంబం
23 Aug 2017 11:26 AM
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబం సమేతంగా సంజీవ్నగర్లోని బూత్ నంబర్ 81కి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. శిల్పా మోహన్రెడ్డి భార్య, శిల్పా కుమారుడు రవిచంద్రకిషోర్, కోడలు శిల్పా నాగినిరెడ్డి, కూతురు శిల్పారెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.