పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
మహానేత ఏలూరులో పదివేల ఇళ్ళిచ్చారు: నాని
28 Oct 2012 6:40 PM
ఏలూరు:
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని ప్రారంభించిన పాదయాత్ర ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఆదివారం ఏలూరులోని శనివారపేటలో ఆయన పర్యటించారు. డాక్టర్ వైయస్ఆర్ సీఎంగా ఉండగా పేదలకు ఇళ్ళిస్తామని హామీ ఇచ్చారనీ, ఆమేరకు ఏలూరులో పదివేల మందికి ఇల్ళు ఇచ్చారనీ ఆయన చెప్పారు. ఆయన మరణానంతరం ప్రస్తుత ప్రభుత్వం దానిని తుంగలో తొక్కిందని ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్ పథకాలను అన్నింటినీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నాని ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయితేనే పేదల కష్టాలు తొలగుతాయని ఆయన స్పష్టంచేశారు.