సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
కర్నూలు ఎస్ఇ కార్యాలయం వద్ద విజయమ్మ ధర్నా
09 Jan 2013 8:45 AM
హైదరాబాద్, 9 జనవరి 2013: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తోంది. ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ స్వయంగా పాల్గొంటున్నారు. కర్నూలు పట్టణం బళ్లారి చౌరస్తాలోని ట్రాన్సుకో సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో శ్రీమతి విజయమ్మ పాల్గొంటారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి శ్రీమతి విజయమ్మ బయలుదేరి 10.30 గంటలకు కర్నూలులో జరిగే ధర్నాలో పాల్గొంటారని వారు వివరించారు.