మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జననేత నాయకత్వంలోనే సమస్యలు పరిష్కారం..
09 Oct 2018 10:46 AM
విజయనగరంః చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వలనే కులవృత్తుల వారు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైయస్ జగన్కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారని వైయస్ఆర్సీపీ నేత చంద్రశేఖర్ తెలిపారు.వైయస్ జగన్ నాయకత్వంలో తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు ఇస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. తాగునీరు కూడా లేని పిరిస్థితి చీపురుపల్లి,గజపతినగరం నియోజకవర్గాల్లో ఉందన్నారు. జననేతకు తమ సమస్యలు చెప్పుకుంటే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో వైయస్ జగన్కు ప్రజలు పెద్దఎత్తున బ్రహ్మరథం పడుతున్నారన్నారు