కాకినాడలో మార్మోగిన జై జగన్..కాబోయే సీఎం జగన్ నినాదాలు

కాకినాడః అనారోగ్యం బాధిస్తున్నాలెక్కచేయకుండా జనమే ఆశ, శ్వాసగా భావించి వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ కాకినాడలో ప్రజలతో మమేకమవుతున్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా వైయస్ జగన్ డెయిర్ ఫాం సెంటర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జననేతను చూసేందుకు ప్రజలు కాకినాడకు పోటెత్తారు. జై జగన్, కాబోయే సీఎం జగన్ నినాదాలతో కాకినాడ మార్మోగుతోంది.

Back to Top