రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
జగన్పై కేసు పాలకుల కుట్రే: రోజా
02 Jan 2013 10:24 AM
పుత్తూరు:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన కేసు ప్రభుత్వం చేసిన కుట్రని పార్టీ నాయకురాలు ఆర్కే రోజా విమర్శించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని విజయపురంలో మంగళవారం జగన్ కోసం జన సంతక కార్యక్రమం నిర్వహించారు. తొలుత బ్యానర్పై రోజా సంతకం చేశారు. అనంతరం కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కారు మబ్బులు చీల్చుకు వచ్చిన సూర్యునిలా శ్రీ జగన్మోహన్ రెడ్డి బయటకొచ్చి పేదల కష్టాలు తీరుస్తారన్నారు. ఆయనకు ప్రజల అభిమానం ఎప్పుడూ ఉంటుందనీ, 2014లో రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వస్తాయనీ పేర్కొన్నాన్నారు.