మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
'జగన్కు బేషరతుగా బెయిల్ ఇవ్వాలి'
31 Dec 2012 3:47 PM
సూర్యాపేట: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్దోషి అని, ఆయనకు బేషరతుగా బెయిల్ ఇవ్వాలని పార్టీ సీఈసీ సభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు, గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీ జగన్ విడుదల కోసం ఆదివారం సూర్యాపేట, నేరేడుచర్లలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కై శ్రీ జగన్ను జైలులో పెట్టించాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సిబిఐతో కుమ్మక్కై కేసులు నమోదు చేయించిందన్నారు.