అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారు
రేపటి కోసం నేడే నీటి ఆదా: వైఎస్ జగన్
22 Mar 2016 11:56 AM
హైదరాబాద్) రేపటి అవసరాల కోసం
నేడే నీటిని ఆదా చేసుకోవాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
అభిప్రాయ పడ్డారు. ఈ రోజు ప్రపంచ నీటి సంరక్షణ అవగాహన రోజు కావటంతో ఈ సందర్భంగా వైఎస్ జగన్ సోషల్ వెబ్ సైట్ ట్విటర్
ద్వారా ట్వీట్ చేశారు.
మన భూమండలం మీద నీరే ప్రధాన శక్తి
వనరు అని వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. సునాయసంగా దొరికిన వనరుగా భావించవద్దని ఆయన
సూచించారు. ఈ రోజు నీటిని పొదుపు చేసుకొంటే, రేపటి అవసరాల కోసం ఉపయోగపడుతుంది అని
వ్యాఖ్యానించారు. నీటికి ఉన్న ప్రాధాన్యం రీత్యా వరల్డ్ వాటర్ డే ను ఆయన ట్యాగ్
చేస్తూ ట్వీట్ చేశారు.
ట్విటర్ సందేశం ఇలా ఉంది:
Water is the most important fuel for life on our planet.
Let's not take it for granted. Conserve today. Save for tomorrow.#WorldWaterDay
Follow @ysjagan in Twitter.com