‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
రాయచోటి నియోజకవర్గ పరిశీలకులుగా గూడూరు రవి
27 May 2017 6:28 PM
ఎర్రగుంట్ల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయడంలో భాగంగా ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని పది నియోజకవర్గాలకు పరిశీలికులను నియమించారు. ఇందులో భాగంగానే రాయచోటి నియోజకవర్గనికి జిల్లా పరిషత్ చైర్మెన్గూడూరు రవి నియమితులయ్యారు. వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్జగన్మోహన్రెడ్డి తనపై నమ్మకంతో అప్పగించిన పనిని శక్తి వంచనతో నెరవేరుస్తానన్నారు. అలాగే నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయునున్నట్లు ఆయన చెప్పారు.