చేనేత సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

అనంతపురంః చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. నేతన్నల రుణాలు మాఫీ చేయలేదని, చేనేత రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. పట్టు రాయితీ బకాయిలు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top