చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చేనేత సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
31 Oct 2017 4:05 PM
అనంతపురంః చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. నేతన్నల రుణాలు మాఫీ చేయలేదని, చేనేత రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. పట్టు రాయితీ బకాయిలు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.