మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
చేనేత సమస్యలపై పోరాటం చేయాలి
24 Feb 2017 8:53 PM
మంగళగిరి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి చేనేతరంగం ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాటం చేయాలని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి సూచించినట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి వెంకటనాగ మోహనరావు తెలిపారు. పార్టీ పదవి లభించిన అనంతరం తొలిసారిగా ఎంపీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా ఒంగోలులోని తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ సుబ్బారెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పాడని తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో పట్టణ కన్వీనర్ మునగాల మల్లేశ్వరరావు, అనుబంధసంఘాల కన్వీనర్లు ఆకురాత్రి రాజేష్; షేక్ శ్రీను, ఊట్ల ప్రసాద్ తదితరులున్నారు.