19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వైయస్ఆర్సిపి
10 Nov 2012 1:52 PM
మైలవరం (కృష్ణాజిల్లా), 10 నవంబర్ 2012: మైలవరం నియోజకవర్గంలో నీలం తుపానుకు దెబ్బతిన్న పంటలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి, మైలవరం నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి జ్యేష్ఠ రమేష్బాబు పరిశీలించారు. గడప గడపకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా వారు శనివారంనాడు మైలవరం మండలం కొత్తగూడెంలో పంటలను పరిశీలించారు.