వైయస్సార్సీపీలో చేరిక

క‌ర్నూలు: ఆదోని మండ‌లం దొడ్డ‌న‌గేరి గ్రామానికి చెందిన సీపీఎం నాయ‌కులు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే సాయి ప్ర‌సాద్ రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎమ్మెల్యే చేస్తున్న కృషికి ఆక‌ర్షితులై పార్టీలో చేరినట్లు చెప్పారు. 

తాజా వీడియోలు

Back to Top