మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ
18 Aug 2016 4:21 PM
విజయవాడ:
కృష్ణాజిల్లాలో పుష్కరాల్లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పరామర్శించారు. వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన నందిగామ నగేష్ కుటుంబాన్ని వైయస్ జగన్ ఓదార్చారు. ఎంతో కష్టపడి చదివించామని, చేతికొచ్చిన కుమారుడు ఆదుకుంటాడని అనుకుంటే ఇలా జరిగిందని నగేష్ తల్లిదండ్రులు వైయస్ జగన్ వద్ద విలపించారు. అనంతరం గోపిరెడ్డి, లోకేష్ సాయి, హరగోపాల్, హరిగోపి కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాల అండగా ఉంటామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. కృష్ణాజిల్లా నందిగామ చైతన్య డిగ్రీ కాలేజీలో బికాం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పుష్కర స్నానానికి వెళ్లి ప్రమాదంలో మరణించడం ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది.