అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న అంబటి
28 Jun 2016 1:01 PM
హైదరాబాద్) సత్తెనపల్లి
టీడీపీ ఎమ్మెల్యే, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
చేయనున్నారు. అదే నియోజక వర్గం నుంచి వైయస్సార్సీపీ నుంచి పోటీ చేసిన పార్టీ
అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఈ ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల
ప్రధానాధికారి భన్వర్ లాల్ అపాయింట్ మెంట్ తీసుకొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు
సచివాలయంలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో కలవబోతున్నారు.
ఇటీవల ఒక టీవీ చానెల్ లో కు
ఇచ్చిన ఇంటర్వ్యూలో కోడెల శివప్రసాద్ రావు కొన్ని వాస్తవాలు బయట పెట్టారు. గడచిన
ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం తాను రూ. 11.5 కోట్లు ఖర్చు పెట్టినట్లు
వెల్లడించారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం రూ. 28 లక్షలకు మించి ఖర్చు
పెట్టకూడదు. అందుచేత ఎన్నికల సంఘం నియమావళి ని అతిక్రమించినట్లుగా ఫిర్యాదు
చేయనున్నారు.