బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వాళ్ళిద్దరూ దొంగలే : ఎమ్మెల్యే భూమన
29 Sep 2013 3:00 PM
తిరుపతి, 29 సెప్టెంబర్ 2013:
ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ దొంగలే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభివర్ణించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో ఆదివారం నిర్వహించిన ఆందోళనలో ఆయన ప్రసంగించారు. సిఎం కిరణ్ సమైక్యవాది అయితే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని భూమన డిమాండ్ చేశారు. పదవులకు రాజీనామా చేయకుండా తిరుగుతున్న సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులను అడ్డుకుని బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే భూమన ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు.