బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
వెన్నుపోటు దారుడి దోపిడీ పాలన
08 Jun 2017 1:27 PM
విజయవాడః చంద్రబాబు మూడేళ్ల పాలన దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలతోనే సాగిందని, ప్రజలకు చేసిందేమీ లేదని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. చంద్రబాబు పెట్టిన ఐదు సంతకాలను ప్రజలు ఐదు వెన్నుపోటులుగా భావిస్తున్నారని పార్థసారధి తెలిపారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.