మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
విద్యార్థులకు బుర్రా మధుసూదన్ పరామర్శ
02 Mar 2017 12:08 PM
ప్రకాశం: జిల్లాలోని పీసీ పల్లె మండలం పెద్ద అలవలపాడు వద్ద బస్సు బోల్తా పడిన ఘటనలో గాయపడిన విద్యార్థులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్యాదవ్ పరామర్శించారు. కరేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి తిరగి వస్తుండగా బస్సు బోల్తా పడిన ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడగా, వారికి కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్నారు. బాధిత విద్యార్థులను మధు సూదన్ యాదవ్ పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.