రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బిల్డర్ సత్యనారాయణ వైయస్ఆర్సీపీలో చేరిక
24 May 2018 3:16 PM
పశ్చిమ గోదావరి: విశాఖకు చెందిన ఎంవీబీ బిల్డర్స్ అధినేత సత్యనారాయణ వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. గురువారం ఆయన పశ్చిమ గోదావరి జిలాలో వైయస్ జగన్ను కలిశారు. సత్యనారాయణకు వైయస్జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సత్యనారాయణ మాట్లాడుతూ..విశాఖలో వైయస్ఆర్సీపీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. వైయస్ జగన్ లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరూ లేరని స్పష్టం చేశారు. వైయస్ జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలో చేరానని ఆయన తెలిపారు.