మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
వైయస్ఆర్సీపీలోకి బీజేపీ నేత ముద్దాడ మధు
01 Oct 2018 11:26 AM
విజయనగరం: వైయస్ఆర్సీపీలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బీజేపీ నేత ముద్దాడ మధు వైయస్ఆర్సీపీలోకి చేరారు. వైయస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దేశ రాజకీయాల్లో మరెవ్వరికీ సాధ్యం కాని ఘనత ఆయన సాధించారన్నారు. వైయస్ జగన్కు లభిస్తున్న ప్రజాదరణ అపూర్వమన్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో టీడీపీ నేతలు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.