తెలంగాణ కమిటీలో నియామకాలు

హైదరాబాద్) వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర
కమిటీలో నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
నాయకుల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.

 

 
కొండా రాఘ‌వ
రెడ్డి - ఖ‌మ్మం జిల్లా ప‌రిశీల‌కులు

 తుమ్మ‌ల‌ప‌ల్లి భాస్క‌ర్ - న‌ల్గొండ జిల్లా
అధ్య‌క్షుడు

 బెంబ‌డి శ్రీ‌నివాస్‌రెడ్డి - రంగారెడ్డి
జిల్లా అధ్య‌క్షుడు

 వెల్లాల రామ్‌మోహ‌న్- రాష్ట్ర యువ‌జ‌న
విభాగం అధ్య‌క్షుడు

 కె జార్జ్ హెర్బ‌ట్‌- రాష్ట్ర క్రిస్టియ‌న్
మైనార్టీ అధ్య‌క్షుడు

 య‌మ్ డి స‌లీమ్ - రాష్ట్ర కార్య‌ద‌ర్శి

 దొంతిరెడ్డి సైదిరెడ్డి - రాష్ట్ర కార్య‌ద‌ర్శి
(న‌ల్గొండ జిల్లా)

 క‌డారి బాల‌కృష్ణారెడ్డి - రాష్ట్ర కార్య‌ద‌ర్శి
( మెద‌క్ జిల్లా)

 చిల‌క‌ల అరుణారెడ్డి-రాష్ట్ర కార్య‌ద‌ర్శి
(రంగారెడ్డి జిల్లా)

ర‌మ‌ణ‌బోయిని బ్ర‌హ్మ‌య్య‌- రాష్ట్ర కార్య‌ద‌ర్శి ( హైద‌రాబాద్ జిల్లా)

 

Back to Top