జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
అధికార, ప్రతిపక్షాలకు శరాఘాతం: మేకపాటి
26 Oct 2012 12:33 PM
షర్మిల పాదయాత్రపై మేకపాటి
అనంతపురం:
మహానేత వైఎస్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ కాంగ్రెస్, టీడీపీలకు శరాఘాతమని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి చెప్పారు. బుధ, గురువారాల్లో ఆయన షర్మిల వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. జననేత జగన్ జైలుకు వెళ్ళడానికి కారణం రెండు పార్టీలు సాగిస్తున్న కుమ్మక్కు రాజకీయాలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకంగా వారు పొందుతున్న ఆనందం తాత్కాలికమని చెప్పారు. రానున్న కాలంలో వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మేకపాటి వ్యాఖ్యానించారు.