పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
70 మంది ఎమ్మెల్యేలు రెడీ!
22 Nov 2012 1:22 PM
విజయవాడ 22 నవంబర్ 2012 : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 70 మంది ఎమ్మెల్యేలు
సిద్ధంగా ఉన్నారని వైయస్ఆర్ సీపీ కృష్ణాజిల్లా కన్వీనర్
సామినేని ఉదయభాను అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ,
కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు కాలేదని రుజువు చేసుకోవడం కోసం చంద్రబాబు
'అవిశ్వాస తీర్మానం' పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఒక వైపు తుగ్లక్ పాలన అని విమర్శిస్తూనే మరోవైపు 'అవిశ్వాసం' పెట్టడానికి చంద్రబాబు ఎందుకు వెనకాడు తున్నారని ఆయన
ప్రశ్నించారు.