వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రెండోరోజూ కొనసాగుతున్న వైయస్ఆర్సీపీ దీక్షలు
03 Oct 2018 12:35 PM
తిరుపతిః ఏపీ వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ నిరుద్యోగ విద్యార్థి విభాగం 48 గంటల దీక్షలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల దీక్షా శిబిరాలు తొలగించి పోలీసులు పలువురి విద్యార్థి నేతల్ని అరెస్ట్ చేశారు. లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వలేదని నిరుద్యోగులు ధ్వజమెత్తారు. యువనేస్తం పేరుతో కొత్త డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు. ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా భృతి చెల్లించాల్సి ఉందన్నారు. బేషరతుగా నెలకు రూ.2వేలతో పాటు బకాయి మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీయూలో రెండోరోజు దీక్షలు కొనసాగుతున్నాయి.రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు, హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిరుద్యోగ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వైయస్ఆర్సీపీ విద్యార్థి నేత మెంటాడ స్వరూప్, 20 మందిని అరెస్ట్ చేశారు.