చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులు
జగన్ అన్న సీఎం అయితేనే ఏపీలో స్వాతంత్ర్యం వచ్చినట్టు
12 Mar 2017 11:07 AM
హైదరాబాద్ః నీచ, దుష్ట, అప్రజాస్వామిక పరిపాలనను కూలదోసి.... ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా నడిపే ఏకైక పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ 7వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యాకే ఏపీలో ప్రజలంతా మరో స్వాతంత్ర్యం వచ్చినట్టు భావిస్తారని గట్టు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.