కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
అందుకే చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీలు బుద్ధి చెప్పారు
16 Dec 2019 12:39 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే బాలరాజు
అసెంబ్లీ: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిని చంద్రబాబు విస్మరించడంతో గత ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల తీరును ఆయన తూర్పారబట్టారు. సోమవారం సభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఎస్సీలు, ఎస్టీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు. నాడు టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను తుంగలో తొక్కారు. ఎస్సీ, ఎస్టీలను ఉద్దరించానని చెబుతున్నాడు. ఆ రోజు ఎలాంటి అన్యాయం జరిగిందో అందరికి తెలుసు. అందుకే ఆ రోజు ఎస్సీ, ఎస్టీలు చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పారు.