కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
లబ్ధిదారుల కోసం ప్రభుత్వం గాలిస్తుంటే..
07 Jan 2021 11:11 AM
వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎల్లోమీడియా తీరుపై వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. అర్హతలుండీ సంక్షేమ పథకాలు అందని లబ్దిదారుల కోసం ప్రభుత్వం గాలిస్తుంటే, బాబేమో ఏ గుడిని కూల్చాలా అని రాత్రిళ్లు టార్చిలైటు వేసి వెతుకుతున్నాడు. ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడల్లా ఇలా నీచ స్థాయికి దిగజారతాడు. ఎల్లో మీడియా దాస్తూ వచ్చిన క్రూరత్వ కోణం ఇప్పుడు నగ్నంగా బయట పడిందంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.