అన్నా క్యాంటీన్లను ప్రక్షాళన చేయాలి

ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకట ప్రతాప్‌కుమార్‌ రెడ్డి
 

అమరావతి: అన్నా క్యాంటీన్లను కూడా టీడీపీ వాళ్లు ప్రచారానికి వాడుకుంటున్నారని ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకట ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లను ప్రక్షాళన చేయాలని, పేదవారికి అన్నం పెట్టి ఆదుకోవాలని కోరారు.
 

తాజా వీడియోలు

Back to Top