‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరింది
06 Mar 2021 11:50 AM
ఎమ్మెల్యే జోగి రమేష్
విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరిందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. టీడీపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారని పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతానికి పైగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.