రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఎన్నికల కోడ్ అడ్డం పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంది
18 Mar 2020 3:21 PM
విజయవాడ: ఈసీ వ్యవహరించిన తీరు సరికాదని సుప్రీం కోర్టు చెప్పిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడంపై సుప్రీం కోర్టు ఆక్షేపించింది. ఎన్నికల కోడ్ అడ్డంపెట్టి ప్రజలను టీడీపీ ఇబ్బంది పెట్టాలనుకుంది. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం వైయస్ జగన్ మొదటి రోజే చెప్పారు.