సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రాఖీ క‌ట్టిన మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌

తాడేప‌ల్లి: రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి  రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్ రాఖీ క‌ట్టారు. అనంత‌రం స్వీట్ తినిపించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీస్సులు తీసుకున్నారు.

Back to Top