రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సంస్కరణల కోసం కమిటీ
27 Sep 2021 5:32 PM
మంత్రి ఆదిమూలపు సురేష్
విజయవాడ: ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సంస్కరణల కోసం కమిటీ వేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్య ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. విద్యా సంస్థల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.