కేంద్రం సహకారం శుభ పరిణామం

ఏపీ ఐటీ మంత్రి గౌతంరెడ్డి
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం సహకారం అందించడం శుభ పరిణామమని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి అన్నారు. జిల్లాల వారిగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పెట్రో కెమికల్స్‌ కారిడర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. 
 

Back to Top