రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
నేడు మచిలీపట్నానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్
21 Nov 2020 11:19 AM
మంత్రి పేర్ని నానిని పరామర్శించనున్న సీఎం
అమరావతి: సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం వెళ్లనున్నారు. ఇటీవలే మాతృ వియోగం పొందిన రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే.