నేడు ఢిల్లీకి సీఎం వైయ‌స్ జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ‌ ఢిల్లీకి వెళ్లనున్నారు.  సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైయ‌స్ జగన్‌ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.

తాజా వీడియోలు

Back to Top