రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఈసీని కలిసిన చెవిరెడ్డి
15 Feb 2019 3:11 PM
అమరావతి: ఓటర్ల అక్రమ తొలగింపుపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. అమరావతిలో ఎన్నికల ప్రధానాధికారిని ఎమ్మెల్యే చెవిరెడ్డి కలిశారు. ఈ మేరకు దొంగ సర్వేల పేర్లతో వైయస్ఆర్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని, దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.