ఏపీ కేబినెట్‌ సమావేశం 24కు వాయిదా

అమరావతి: ఈ నెల  22న జరగాల్సిన కేబినెట్‌ సమావేశాన్ని ఈ నెల 24కు వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి  అధ్యక్షతన  వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఒకటో బ్లాక్‌ మొదటి అంతస్తులో సమావేశం జరుగనుందని తెలిపారు.  

Back to Top