ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమ‌రావ‌తి: ఆంధ్ర్ర ప్ర‌దేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తరాల్లో ఫైబర్‌గ్రిడ్‌ అవినీతి, ఆంగ్ల మాధ్యమం, అమ్మఒడి తదితర అంశాలు ఉండనున్నాయి. అనంతరం ప్రభుత్వం పలు బిల్లులను ఆమోదం కోసం సభ ముందు ఉంచనుంది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ జరపుతారు.

Back to Top